Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పిఠాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాబ్ మేళా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సుమారు 700 మందికి ఉద్యోగాలు

విశ్వంవాయిస్ న్యూస్, పిఠాపురం:

  • పిఠాపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మరియు కొలికొండ శశి యాదవ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ మెగా జాబ్ మేళా నుండి 700 మందికి అపాయింట్మెంట్ లెటర్లను అందించడం జరిగింది.ఈకార్యక్రమానికి ముఖ్యాధితులుగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరియు కొలికొండ శశి యాదవ్ పాల్గొన్నారు.ఈ మెగా జాబ్ మేళా నుండి 700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు అందించడం జరిగింది.

ఈకార్యక్రమాన్ని ఉదేశించి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కలిపించే విధంగా జనసేన పార్టీ అడుగులు వేస్తుంది అని అన్నారు.సెలెక్ట్ అయిన వాళ్ళు చేసే పనిలో ఉన్నత స్థానం సంపాదించాలని అన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement