Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నూతన దళిత సంక్షేమ సేన అధ్యక్షుడుగా మద్దా ప్రసాద్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

  1. రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ దళిత సంక్షేమ సేన ఆధ్వర్యంలో ముమ్మిడివరంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమానికి ముఖ్య అధితులుగా రాష్ట్ర దళిత సంక్షేమ సేన అధ్యక్షులు పిట్టా జానకి రామారావు పాలొగొన్నారు.ఈసమావేశాన్ని ఉద్దెశించి అయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గం దళిత సంక్షేమ సేన అధ్యక్షులుగా మద్దా ప్రసాద్ నియమిస్తున్నానని అన్నారు.నూతన దళిత సేన అధ్యక్షులుగా నియమితులైన మద్దా ప్రసాద్ మాట్లాడుతూ దళితులలో వున్న కులాలను,ఉప కులాలను,ఐక్యం చేస్తూ విద్యా,ఉద్యోగం,వ్యాపారం క్రీడలు సాంస్కృతిక తదితర రంగాల్లో అభివృద్ధి చెందడానికి,దళిత సంక్షేమ సేన అభివృద్ధికి,సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రసాద్ తెలిపారు.అలాగే పేదరికాన్ని నిర్మూలించడం

ఆకలి బాధలను నివారించి ఆహార భద్రతను కల్పించాలని,పోషకత్వాన్ని మెరుగుపర్చడం ద్వారా
ఆరోగ్య సంరక్షణ,జీవన ప్రమాణాలు పెరుగుతాయి అన్నారు.
నాణ్యమైన విద్య అందించడం మరియు
లింగ సమానత్వం సాధించి మహిళా సాధికారతను పెంపొందించడం వంటి కార్యక్రమాలు మొదలుపెట్టె విధంగా కృషి చేస్తాం అన్నారు.
అందరికీ తాగునీటి వసతిని కల్పించడం,పారిశుద్ధ్యాన్ని తొలగించే విషయంలో ప్రజలకు తమవంతు బాధ్యతగా ఉంటానని అన్నారు.భారత్‌లోని పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 5.41 శాతం మంది మురికివాడల్లో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 12.04 శాతం పట్టణ జనాభా మురికివాడల్లోనే నివసిస్తున్నారని ఈ సందర్బంగా తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిలు బుంగ రాజు, మద్దా చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement