Thursday, July 31, 2025
Thursday, July 31, 2025

వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎర్రగుంట అయ్యప్ప…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా మండపేట కు చెందిన ఎర్రగుంట మణికంఠ కుమార్ (అయ్యప్ప) నియమితులయ్యారని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనని నియమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ,మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ , రాష్ట్ర సబర్డినేట్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు.తనకు ఇచ్చిన ఈ బాధ్యతను 2029 లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తుల కృషి చేస్తానని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వైయస్సార్ పార్టీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు తొర్పడుతానని అన్నారు. ఈయన నియామకం పట్ల వైసిపి అర్ టి ఐ విభాగం చైర్మన్, కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు.

 

 

 

 

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
తూర్పు గోదావరి
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo