WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఎందరికో ఉపాధి… ట్రాఫిక్ సమస్యల కు పరిష్కరం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– నిడదవోలు శివారు లో 50 ఎకరాల స్థలంలో ఆటో నగర్
– జిల్లా కలెక్టర్ మాధవీలత

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః

నిడదవోలు నియోజకవర్గ స్థాయి స్పందన .. కలెక్టర్ కార్యక్రమం అనంతరం నిడదవోలు శాసనసభ్యులు జీ. శ్రీనివాస్ నాయుడు, డా. కే.మాధవీలత లు నిడదవోలు శివారు లో 50 ఎకరాల స్థలంలో ఆటో నగర్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం లో నిడదవోలు- చాగల్లు ప్రధాన రహదారి మార్గంలో ఆటో నగర్ ఏర్పాటు వలన ఎందరికో ఉపాధి అవకాశాలు కలగటం తో పాటు నిడదవోలు లో ట్రాఫిక్ సమస్య కి పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో లారీ స్టాండ్ కూడా అందుబాటులో ఉందని ఆయన వివరించారు. ఈ సందర్భంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ సిహేచ్. శ్రీధర్, ఆర్డీవో ఎస్.మల్లిబాబు , తహాసీల్ధార్ ఎమ్. గంగరాజు తదితులున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement