WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

మండలంలో జాయింట్ కలెక్టర్ పర్యటన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:

 

ఆత్రేయపురం(విశ్వం వాయిస్) కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ ద్యాన్ చంద్ ఐ.ఏ.ఎస్ మండలం లో పలు గ్రామాలలో పర్యటించి, రెవెన్యూ సంబంధిత భూములకు సంబంధించిన దస్త్రాలను , భూములను పరిశీలించారు.వద్దిపర్రు వ్యవసాయ సొసైటీ వారి ఇంధన సరఫరా బంకు ఏర్పాటు మరియు పిచ్చుకల్లంక పర్యాటక శాఖకు సంబంధించిన భూములను పరిశీలించారు..మండలంలో గృహ నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై అధికారులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులందరూ గృహ నిర్మాణాలు చేపట్టాలనీ, ప్రభుత్వ భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అన్నారు.. ఆయన వెంట తాహశిల్దార్ ఎం రామకృష్ణ, ఎంపీడీఓ నాతి బుజ్జి, మండల సర్వేయర్, వీఆర్వో లు, సెక్రటరీ లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement