WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ద్రాక్షారామలో విశాఖపట్నం శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 14వ వార్షికోత్సవం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ట్రస్ట్ ఆధ్వర్యంలో భారి అన్నదానం మరియు దుప్పట్లు చీరలు పంపిణి

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

విశ్వం వాయిస్ రామచంద్రపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా

రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామలో శ్రీ సత్య సాయి ట్రస్ట్ విశాఖపట్నం వారి 14 వ వార్షికోత్సవం సందర్భంగా ద్రాక్షారామ లో

శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ విశాఖపట్నం నగరానికి చెందిన శివకోటి మధుసూధనరావు ఆధ్వర్యంలో ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి అతిథి గృహం వద్ద 500 మంది వృద్ధులకు,వికలాంగులకు, మహిళలు కు సుమారు 3లక్షలు విలువ చేసే దుప్పట్లు,చీరలు,మరియు వారందరికీ భోజనం మరియు బాబా ప్రసాదం అందజేసారు.అనంతరం అనంతరం మధుసూధనరావు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం తమ బృందం 50 మంది సభ్యులు తో విశాఖపట్నం నుండి ద్రాక్షారామ వచ్చి ఇటువంటి వారికి బాబా ఆశీస్సులతో మేము ప్రజలకు సేవ చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం లో కే.జీ.హెచ్ వద్ద ప్రతీ రోజు 500 మంది ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు.నేటికి 14 సంవత్సరాలు నుండి నిరంతరంగా మా బృందం ద్రాక్షారామ వస్తున్నామని తెలిపారు.ఈకార్యక్రమంలో ట్రస్ట్ సభ్యుడు ఇవటూరి రవి కిరణ్,మాజీ సర్పంచ్ యాట్ల చిన్న అప్పారావు, విస్సా ప్రగడ కృష్ణ మూర్తి, విజయలక్ష్మి,యాట్ల నాగేశ్వరరావు,మాకం కామేశ్వరరావు,వై జగదీష్ బాబు,ఎం శ్రీనివాస్,ఎం.పద్మావతి,పి లక్ష్మి,వై అనితా మరియు ట్రస్ట్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement