కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం పట్టణం (విశ్వం వాయిస్ న్యూస్) అమలాపురం పట్టణం ఉప్పలగుప్తం ఏప్రిల్ 25 మాతృ బాషతో పాటు అందరు ఆంగ్లబాషను నేర్చుకోవాలని కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా అన్నారు. ఉప్పలగుప్తం లోఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లి ఎనర్జి కంజర్వింగ్ హోమ్స్ అండ్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలోమాతృ మాత మాతృ బాష మాతృభూమి వంటి వాటిపై జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించారు. ఈకార్య క్రమంలో ఎం ఆర్ ఓ కె భాస్కర్ ఎండి ఓ కె విజయప్రసాద్ సర్పంచ్ కడిమి చిన్నవ రాజు డాక్టర్ సిహెచ్ సాంబశివరావు ఎల్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.