Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

“విద్యార్థులకు పెన్నాలు అట్టలు పంపిణీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
మండపేట 28వార్డ్ లోని శ్రీ సర్ధార్ వేగుళ్ల వీర్రాజు మున్సిపల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పట్టణ వైసీపీ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు పెన్నులు, అట్టలు పంపిణీ చేశారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయ సాధనకు అనుగుణంగా విద్యార్థులంతా మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని బాపిరాజు కోరారు. పిల్లలు అందరికి ఆల్ ది బెస్ట్ విషెష్ అందించారు. ఈ కార్యక్రమంలో 28 వార్డ్ కౌన్సిలర్ మండి భవాని మురళి, స్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement