Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ భవనాలు త్వరత్వరగా పూర్తి చేయాలి ఎపిడివో కుమార్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం( విశ్వం వాయిస్ న్యూస్)మండలంలోని
నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో కుమార్ సూచించారు. పి. గన్నవరం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, కాంట్రాక్టర్లతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించి గ్రామాల వారీగా నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ భవనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇంజనీరింగ్ అధికారి ఆనంద్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement