Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వాడపల్లి ఏడువారాల ఎంకన్న ఆలయ హుండీ లెక్కింపు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:

ఆత్రేయపురం :విశ్వం వాయిస్ :న్యూస్ కోనసీమ తిరుమల తిరుపతి వాడపల్లి ఏడువారాల వెంకన్న వెంకటేశ్వర స్వామి ఆలయ హుండి బుధవారం దేవస్థానం చైర్మన్ రమేష్ రుద్రరాజు ఆధ్వర్యంలో లెక్కించారు. 28 రోజులకు ఆలయ ప్రధాన నుండి ఉంది 40 లక్షల 18 వేల 8 వందల 23 రూపాయలు భక్తులు విరాళంగా సమర్పించారు. అలాగే అన్నప్రసాదం హుండీల నుండి 5 లక్షల 63,వేల, 376 రూపాయలు రాగా మొత్తం 45 లక్షల 80వేల, 199 రూపాయలు భక్తులు విరాళంగా సమర్పించారు .పలు దేశాల విదేశీ కరెన్సీ వచ్చినది.అలాగే బంగారం 40 గ్రాములు ,వెండి 267 గ్రాములు వచ్చినది. పక్కనే ఉన్న విశ్వేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం 28 రోజులకు .1లక్ష 9వేల ,723 రూపాయలను భక్తులు సమర్పించారు. ఈ ఆలయ నుండి పర్యవేక్షణ దారులుగా పలివెల ఉమా కొప్పెశ్వర స్వామి వారి దేవస్థానం, ఈవో P. V. V. S. కామేశ్వర రావు,ఆలయాలు గ్రూపుఅలమూరు , గోపాలపురం ఈవో చింతలపూడి సత్యనారాయణ, వాడపల్లి ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు, ధర్మకర్తల మండలి సభ్యులు ఏపుగంటి కనకారావు ,శనగల సత్యనారాయణ ,
మెర్ల వెంకటేశ్వర రావు ,భాను అర్చకస్వాములు , గ్రామస్థులు , పత్రికా ప్రతినిధులు , పోలీసులు ,
యూనియన్ బ్యాంక్ , వేదిరేశ్వరం.
బ్యాంక్ ఆఫ్ ఇండియా, రావులపాలెం.
దేవస్థానము సిబ్బంది పాల్గొన్నారు .

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement