WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

గోదావరి జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి నాయణస్వామి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– ఉప్పుగుచ్ఛాన్ని అందించిన మాధవీలత

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః

కేంద్ర సహాయ సామాజిక న్యాయం, సాధికారత మంత్రివర్యులు ఎ. నారాయణస్వామి స్థానికంగా గురువారం
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నిమిత్తం విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఆయన బస చేసిన ( మంజీర హోటల్లో) ల్యాబి లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. మాధవిలత మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందచేశారు. కేంద్రసహాయమంత్రికి స్వాగతం పలికిన వారిలో రాజమండ్రీ డివిజన్ ఆర్ డి ఓ ఎ. చైత్ర వర్షిని, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం మరియు సాధికారత అధికారి ఎమ్. ఎస్.శోభారాణి, తహశీల్దార్, తదితరులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement