Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,466,078
Total recovered
Updated on September 27, 2023 2:43 AM

ACTIVE

India
557
Total active cases
Updated on September 27, 2023 2:43 AM

DEATHS

India
531,930
Total deaths
Updated on September 27, 2023 2:43 AM

” మనవసేవే మాధవ సేవ అణా నినాదంతో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
సమాజ హితానికి అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రముఖ విద్యాదాత, సామాజిక సేవా తత్పరులు యినపకోళ్ళ సత్యనారాయణ ( ఐఎస్ఎన్ ) అన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో కుల మత భేదాలు లేకుండా పేద మధ్య తరగతి ప్రజలందరికీ సహాయమందించే ఉద్దేశ్యం తో నూతనం గా నెలకొల్పిన అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ను ఐఎస్ఎన్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ ట్రస్టీ మహమ్మద్ అజం ఆధ్వర్యంలో 350 మందికి రంజాన్ రేషన్ కిట్లను ఐఎస్ఎన్ చేతులు మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ ఇబ్రహీం, ఎండి రహ్మాన్, షేక్ చిన్న బాదుల్లా, షేక్ చాందిని, ఎండి మౌలాలి, షేక్ బాషా ,బహదూర్ భాష ,ఎండి రబ్బాని తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!