Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

శ్రీశ్రీ సాహిత్యరంగానికి చేసిన సేవలు సి స్మరనియం ఎంపిడివో కుమార్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి. గన్నవరం(విశ్వం వాయిస్ న్యూస్) పి గన్నవరం మండల కార్యాలయం వద్ద శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీడీవో ఐ.ఇ.కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ శ్రీశ్రీ తన యొక్క రచనలతో ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పప్పుల శ్రీనివాసరావు, కొంబత్తుల యేసు బాబు, పంచాయతీ కార్యదర్శి జీవి కుమార్, నేలపూడి రామకృష్ణ, జనని ఫౌండేషన్ చైర్మన్ సరేళ్ల ప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ విశ్వేశ్వర రావు, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ తదితరులు పాల్గోన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement