Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పేదరికమే అర్హతగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం జగన్ ఎమ్మెల్సీ తోట .

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాపీలేశ్వరపురం:

కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )తాతపూడి గ్రామం పెదపేట లో నిర్మించిన డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ భవనం ను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ వైసీపీ అధ్యక్షుడు గూటం సత్య నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని ప్రసంగించారు. ఆనాడు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పక్షాన నిలిచిన ఎస్ సీ సామాజిక వర్గం నేడు సీఎం వై యస్ జగన్ మోహన్ రెడ్డి కి అండగా వున్నారని తోట త్రిమూర్తులు అన్నా రు.దళారులు ,రాజకీయ నాయుకులు,కార్యకర్తలు ప్రమేయం లేకుండా కుల, మత, వర్గ, పార్టీ రహితంగా అన్ని సంక్షేమ పథకాలు ను గ్రామ వాలెంటీర్ల ద్వారా ప్రజల ముంగిట కు అందిస్తున్నఏకైక సీఎం జగన్ మోహన్ రెడ్డి అని తోట త్రిమూర్తులు కొనియాడారు. గ్రామ పెద్దలు తన దృష్టికి తీసుకుని వచ్చిన డ్రెయినేజీ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ తోట హామీ ఇచ్చారు.ముందుగా ఎమ్మెల్సీ తోట డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ విగ్రహం నకు పూలమాలలు వేసి,నివాళులర్పించారు.అనంతరం కట్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, జెడ్పీటీసీ సభ్యుడు అబ్బు, తాతపూడి, అంగర, కేదార్లంక ఎంపీటీసీ లు జిత్తుక వెంకట లక్ష్మీ సూరిబాబు, మేడిశెట్టి దుర్గారావు, వైస్ ప్రెసిడెంట్ సురేష్,యర్రంశెట్టి నాగేశ్వర రావు, మాజీ ఎంపీటీసీ కొప్పీసెట్టి శ్రీను వాస్,నక్క సింహాచలం, ఉమ్మి డిసెట్టి సూరిబాబు,కుడుపూడి విజయ్, వంగా నల్ల శ్రీను, ప్రగడ అర్జునరావు, పాలంగి కిషోర్, శనక్కాయల దొరబాబు, బడుగు రాంబాబు, వాసంశెట్టి విష్ణు మూర్తి, గ్రామ కమిటీ ఎస్. సంతోష్, రత్న కుమార్, ఎమ్. నాగేష్, గ్రామ కార్యదర్శి, వైసీపీ నాయకులు, వాలెంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement