Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:

 

అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

అంబాజీపేట మండలం వక్కలంక గ్రామం బాలయోగి కాలనీలో నూతన రైతు భరోసా కేంద్రం నిర్మించుటకు శంకుస్థాపన కార్యక్రమం సోమవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. తొలుత
సర్పంచ్ శ్రీమతి వాసంశెట్టి రేవతిపెదబాబు,
ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముక్కామల సొసైటీ చైర్మన్ వాసంశెట్టి రాంబాబు , ఉప సర్పంచ్ దార నాగవేణి, రైతు భరోసా కేంద్రం చైర్మన్ వాసంశెట్టి వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి తాతాజీ, అగ్రికల్చర్ అసిస్టెంట్ సౌజన్య వార్డు మెంబర్లు కొప్పిశెట్టి శ్రీనివాసు, యెల్లమిల్లి జయబాబు, మట్టపర్తి లక్ష్మీ, మంధా నాగమణి,, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, మరియు జనుపల్లి ఏడుకొండలు, మట్టపర్తి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళపు సత్తిబాబు, వాసంశెట్టి భాస్కరరావు, నేదునూరి వెంకటేశ్వరరావు, కొప్పిశెట్టి గోవిందరాజు, వాసంశెట్టి దుర్గరావు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement