Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రాష్ట్రానికి తలమానికం వాలంటరీ వ్యవస్థ ఎమ్మెల్సీ తోట.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాపీలేశ్వరపురం:

 

కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రం లో లేవని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో నిర్మించతలపెట్టిన సామాజిక భవణంనకు భూమి పూజ,నూతనంగా నిర్మించిన సచివాలయం కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రసంగించారు. కరోనా సంక్షోభంలో గ్రామ వాలెంటీర్లు, సచివాలయం సిబ్బంది చేసిన సేవలు ప్రశంసనీయం అని తోట త్రిమూర్తులు కొనియాడారు. అటువంటి వ్యవస్థలను ప్రవేశ పెట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్షలాది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి, ప్రజల ముంగిట పాలన ప్రవేశ పెట్టారని తోట తెలిపారు.ముందుగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, ఇందిరా గాంధీ, వైఎస్ఆర్ విగ్రహాలు కు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పూలమాలలు వేసి ని వాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేనిదుర్గారావు, జెడ్పీటీసి అబ్బు, వైస్ ఎంపీపీ లు గుణ్ణం భాను ప్రసాద్, సాఖా శ్రీనివాస్,సర్పంచ్ లు కుక్కల నాగమని శ్రీనివాస్, వాసా కోటేశ్వర రావు, ఎంపీటీసీ లు ఉమ్మిడిసెట్టి వీరవేని సూరిబాబు, యార్రంశెట్టి నాగేశ్వర రావు,అడ్డాల శ్రీనివాస్, మేడిశెట్టి దుర్గారావు, శీలం భాస్కర రావు, వైస్ ప్రెసిడెంట్ రాంబాబు, దాసి రాంజీ అంబేద్కర్, మాసాబ త్తుల వెంకటరావు, వార్డు సభ్యులు కచ్చా నాని బాబు, గుండపల్లి సునీత,మట్టపర్థి పాలరాజు, మేడిసెట్టి గోవిందు, దేవస్ధానం కమిటీ అధ్యక్షుడు జెసిబి వేంకటేశ్వరావు, నక్క సింహాచలం, బొక్క రాంబాబు, శనక్కాయల దొరబాబు, వంగా నల్లశ్రీను, ప్రగడ అర్జునరావు, బడుగు రాంబాబు, పాలంగి కిషోర్,ఎంపిడిఓ వెంకట్రామన్, తహసీల్దార్ చిన్నా రావు, డి ఈ రామ నారాయణ, జె ఈ రాఘవులు, ఈ ఓ పీ ఆర్ డి రామ కృష్ణ రెడ్డి,కార్యదర్శి రామ కృష్ణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, అదికారులు,పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement