Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఆర్ డబ్ల్యూఎస్ ఎఇ ని వెంటనే నియమించాలి ఎంపిపి కారం లక్ష్మి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి ఆర్ పురం:

విఆర్ పురం( విశ్వం వాయిస్ న్యూస్) 06;- మండలంలోని ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ లేక రక్షిత నీటి పదకాలు మరుగున పడ్డాయని విఆర్ పురం ఎంపిపి కారం లక్ష్మీ అన్నారు. గ్రామ పంచాయతీలలో వాటర్ స్కీం లు పూర్తి కాక ప్రజలు వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని ఎంపిపి లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియా తో మాట్లాడుతూ ఒక ప్రక్క వేసవి పై వేసవికాలంలో గ్రామీణ ప్రాంత గిరిజనులు నీటి ఎద్దడి తో అనేక ఇబ్బందులు పడుతున్నా రని వీలీన మండలాల్లోని త్రాగు నీటి కష్టాలు అనుభవిస్తూ న్నా పాలకులకు చీమ కుట్టి అట్లయిన లేదని ఎంపీపీ ఎంపీపీ లక్ష్మి ఆవేదన చేశారు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విలీన మండలాల్లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నిర్మించి నీటి ఎద్దడి నివారణకు చర్యలను తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement