Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఇంటర్మిడియట్ ద్వితీయ సంవత్యర పరీక్షలు మొదలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పరుగులు తీస్తున్న విద్యార్థిని విద్యార్థులు
కోనసీమ జిల్లా అమలాపురం లో
ఇంటర్మిడియట్ సెంటర్ కోసం నోటిస్ బోర్డు నందు నెంబర్లు
వెతుక్కుని పరుగులు తీస్తున్న విద్యార్దినీ విద్యార్థులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం ( విశ్వం వాయిస్) న్యూస్:-

కోనసీమ జిల్లా అమలాపురం లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మొదలు కావడంతో పలు కాలేజీలు వద్ద విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల సమూహలుతో సందడిగా మారింది దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు వారి వారి సెంటర్ల కోసం మొదటిరోజు నోటీస్ బోర్డ్ నందు నెంబర్లు చూసుకుని హాల్టికెట్ నందు సీరియల్ నెంబర్ అర్థం కాక విద్యార్థులు హడావిడిగా అటు ఇటు తిరుగుతూంటే ఆయాకాలేజీ లో నియమించిన అధికారులు సిబ్బంది విద్యార్థులకు వివరించి పరీక్ష హాల్ నందుకు పంపడం జరిగింది

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement