Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

*బి ఎస్ పి ఆశయాలను పార్టీ బలోపేతానికి కృషి చేస్తా*

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

*నూతన జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాకు బి ఎస్ పి
నూతన జిల్లా అధ్యక్షుడిగా గా పట్నాల విజయ్ కుమార్
నియామకం*

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:

 

రాజమండ్రి ( విశ్వం వాయిస్ న్యూస్ ) నూతన జిల్లాలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బిఎస్పి నూతన అధ్యక్షుడిగా పట్నాల విజయ్ కుమార్ ను ఎన్నిక చేశారు మొదటగా ఐ ఎల్ టి డి జంక్షన్ నుండి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వరకు వచ్చి అంబేద్కర్ కి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టేట్ కోఆర్డినేటర్ జి చిత్రసేన పాల్గొన్నారు .అనంతరం అంబేద్కర్ కమిటీ హాల్ లో సమావేశం నిర్వహించి నూతన కమిటీనీ సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన జిల్లాకు అధ్యక్షుడు చేయడం ఎంతో ఆనందంగా ఉందని నా మీద ఎంతో నమ్మకంతో జాతీయ పార్టీలో ఈ స్థానాన్ని కల్పించడం చాలా సంతోషకరం గా ఉందని నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తానని బి ఎస్పి తరఫున పార్టీ చెప్పిన ఆశయాలను నెరవేరుస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో లో ఇంచార్జ్ పరమట గణేశ్వరరావు, రాజు, నల్లి రమేష్, అశోక్ బాబు, ఇసుక పట్ల రాంబాబు, కొండపల్లి సూరిబాబు కొత్త పల్లి శేఖర్ , గెడ్డం ప్రసాద్, సుజిత్, మంద సుబ్రహ్మణ్యం, పల్లె అబ్బులు , బుడ్డు పోతురాజు, నెల్లి ఫోర్ మెన్, సుధీర్ బ్రదర్స్, వంశీ ,బాలరాజు, రాజేష్, శేఖర్ ఏపీ పని యూత్ మరియు అంబేద్కర్ యూత్, జై భీమ్ యూత్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement