Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

హౌసింగ్ నిర్మాణాల పై సమీక్ష సమావేశం ఎంపీడీవో

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:

 

ఆత్రేయపురం:విశ్వం వాయిస్: మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీడీఓ నాతి బుజ్జి పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. మంగళవారం అన్ని గ్రామాలలో హౌసింగ్ లబ్ధిదారులతో గ్రౌండింగ్ మేళా నిర్వహించాలనీ,హౌసింగ్ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలనీ, గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల పనులలో మరింత వేగం పెంచాలనీ అన్నారు..గ్రామాలలో ఉపాధి హామీ పనులను కార్యదర్శులు పర్యవేక్షించాలనీ, త్రాగునీటి ట్యాంక్ లు పరిశుభ్ర పరచిన తరువాత తేదీ నమోదు చేయాలనీ, చెత్త నుండి సంపద కేంద్రాల పనితీరు మెరుగు పరచాలనీ, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.ఈ సమావేశం లో ఈఓఆర్డీ శ్రీనివాస్, కార్యాలయ ఏఓ రామ స్వరూప్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement