Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జాగృతి ఆధ్వర్యంలో బాధితులకు చేయూత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎలమంచిలి:

 

ఎలమంచిలి, విశ్వం వాయిస్ న్యూస్:

యువ యాదవ జాగృతి సంక్షేమ సంఘం ఎలమంచిలి ఆధ్వర్యంలో రాంబిల్లి మండలం మూలకొత్తూరు గ్రామంలో జరిగిన గ్యాస్ బండ పేలుడు సంఘటనలో పూరిల్లు దగ్ధం అయింది ఆ విషయం తెలుసుకున్న ఎలమంచిలి యువ యాదవ జాగృతి సంక్షేమ సంఘం వారు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం వారికి 10000 రూపాయలు చేతికి నగదు అందజేసి, నిత్యావసర సరుకుల నిమిత్తం 25 కేజీల బియ్యం అందజేయడం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి యాదవుల కష్టం తీర్చడం లో తాము ముందుంటామని యాదవుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే యువ యాదవ జాగృతి సభ్యులు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement