Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

హత్యకు నిరసనగా టిడిపి””ఎస్సీసెల్”” కొవ్వొత్తుల ర్యాలీ””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

మండపేట(అంబేద్కర్ కోనసీమ జిల్లా):-

దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం దారుణ హత్య కు నిరసనగా సోమవారం మండపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్ సి సెల్ ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కేసులో దోషులైన ఎమ్మెల్సీ  ఆనంతబాబుని  వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.బాధితులకు ప్రభుత్వం తరపున వెంటనే సహాయం అందించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్ సి సెల్  అధ్యక్షులు మందపల్లి దొరబాబు, రాష్ట్ర ఎస్ సి సెల్ కార్యదర్శి యార్లగడ్డ జాన్ సుందర్రాజు, దళిత రత్న వెంటపల్లి జాన్ మార్క్ , కోడి చిన అప్పారావు,  పెందుర్తి ప్రదీప్ కుమార్,బడుగు రత్నంరాజు, వల్లూరి

దొరకయ్య, గంధం పవన్, గంధం రాజేష్, మోరాంపూడి విజయ్,తాతపూడి ఉగాది, నియోజకవర్గ ఎస్ సి సెల్ నాయకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement