Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** మట్టి లారీ ఢీకొని పెంకుటిల్లు ధ్వంసం **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:

కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్)

వె దురుమూడి గ్రామంలో ఈ రోజు మంగళవారం తెల్లవారు ఝామున అక్రమంగా తరలిస్తున్న మట్టి లారీ ఢీకొని ఒక పేంకేటిల్లు ధ్వంసం అయింది. దాని ప్రక్కన ఉన్న విద్యుత్ స్తంభం పడిపోవడం తో విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది. ఆ ఇంటిలో ఎవరూ నివాసం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అంగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలంలోమట్టి అక్రమాలకు అదుపు లేకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement