Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,454,496
Total recovered
Updated on June 1, 2023 6:30 AM

ACTIVE

India
4,222
Total active cases
Updated on June 1, 2023 6:30 AM

DEATHS

India
531,870
Total deaths
Updated on June 1, 2023 6:30 AM

ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న బాలనేని

విశ్వంవాయిస్ న్యూస్, ఒంగోలు:

ప్రకాశం జిల్లా, ఒంగోలు నగరంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమానికి మాజీ మంత్రి, వైసిపి రీజనల్ కోఆర్డినేటర్, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు.

ముందుగా ఆలయ పూజారులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి దంపతులకు సాధర స్వాగతం పలికారు, ఆ తర్వాత ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!