WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఆదర్శ కు జాతీయ స్థాయి ర్యాంకు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

నేడు విడుదలైన జాతీయ స్థాయి జీప్యాట్ పరీక్ష ఫలితాల్లో కొత్తపల్లి ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థిని జాతీయ స్థాయిలో 8086 ర్యాంకు సాధించిందని కళాశాల చైర్మన్ కనకరాజు తెలియజేశారు. కళాశాల సెక్రటరీ నాగమణి మాట్లాడుతూ కుమారి వర్షిని చదువు చదువులో ముందుంటుందని ర్యాంకు సాధించిన విద్యార్థిని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ త్రినాధ రావు మాట్లాడుతూ విద్యార్థినికి జాతీయస్థాయిలో ర్యాంకు రావడం చాలా అభినందనీయం ఈ విద్యార్థికి AICTE వారు నెలకు 12,400/- రూపాయల స్టైఫండ్ ఇస్తారని తెలియజేశారు. విద్యార్థిని కళాశాల కోఆర్డినేటర్ శ్రీనివాస్ అధ్యాపక బృందం సుజని, కామేష్, ప్రేమ్ కుమార్, సారిక, సంకీర్తన, మౌనిక మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు అభినందించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement