Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 26, 2024 10:27 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 26, 2024 10:27 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 26, 2024 10:27 AM
Follow Us

పంచాయతీ కార్యదర్శుల ఎన్నిక

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

*పంచాయతీ కార్యదర్శులు ఎన్నిక*

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్:-

అమలాపుర సెప్టెంబర్ 19 అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం నందు క్షత్రియ కళ్యాణ మండపంలో ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల యూనిట్ సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశము నందు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా ఆర్ఎస్ఎస్ సురపరాజు, పిఎస్ పేరూరు జనరల్ సెక్రెటరీగా, ఎన్ సాయిరాం, పిఎస్ వెదిరేశ్వరం ట్రెజరర్ గా ఐ నాగార్జున, పిఎస్ వెస్ట్ కండ్రిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మరియు ఇతర కార్యవర్గ సభ్యులుగా 35 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ ఎన్నిక కార్యక్రమాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీజీపి పంచాయతీ కార్యదర్శుల సంఘ అధ్యక్ష కార్యదర్శులు జొన్నాడ నరసింహారావు, ఎం విజయ రెడ్డి, ఎన్నిక అధికారులుగా వ్యవహరించి ఎన్నిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘ ఆర్గనైజింగ్ కార్యదర్శి తాడి ఏసు పర్యవేక్షించారు ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గాన్ని జిల్లా పంచాయతీ అధికారిని వీ కృష్ణకుమారి డివిజనల్ పంచాయతీ అధికారి ఆర్ విక్టర్ డీజీపీఓ మరియు డి ఎల్ పి ఓ కార్య సిబ్బంది డి రామకృష్ణ అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నిక సమావేశమునకు 22 మండలాలలో గ్రేడ్ వన్ నుండి గ్రేడ్ ఆరు కార్యదర్శులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement