Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

14 వ వార్డులో మొక్కలు నాటిన వైకాపా నాయకుడు పెంకే సురేష్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయన ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు అమలుతీరు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మరల గెలుపు దిశగా 175 సీట్లు సాధించుకునే దిశగా వారి సంక్షేమ పథకాలు ప్రజల ఆదరిస్తారని కోరుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పెంకె

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:

14 వ వార్డులో మొక్కలు నాటిన వైకాపా నాయకుడు పెంకే సురేష్

– సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా…

ఈనెల 21న ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ముందస్తుగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వైకాపా రాజమహేంద్రవరం అర్బన్ ప్రధాన కార్యదర్శి,14 వ వార్డు పార్టీ ఇంచార్జి పెంకే సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.14 వ వార్డు పరిధిలోని డి.ఎం.సి.హెచ్ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో 14 వ వార్డు వైయస్సార్ కుటుంబ సభ్యులు, స్కూల్ సిబ్బంది,స్కూల్ విద్యార్థులు, మునిసిపల్ సిబ్బంది,వైకాపా సిటీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం.డి.అరిఫుల్లాఖాన్,14వ వార్డు ఎస్సీ నాయకులు జొన్నాడ విల్సన్, కిలారి మోహన్,తాళ్ళూరి నారాయణరావు, బి.చిన్ని తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement