Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కార్యకర్తల నినాదాలతో మారుమోగిన అద్దంకి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

వందలాది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో అద్దంకి పట్టణంలో లోకేష్ కి మద్దతుగా పాదయాత్ర

విశ్వంవాయిస్ న్యూస్, అద్దంకి:

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువగళ్ళం.

సోమవారం నాటికి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అద్దంకి పట్టణంలో స్థానిక శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని వందలాదిి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో లోకేష్ కు మద్దతుగా సంఘీభావ యాత్ర నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ యువ గళాన్ని ఆపడానికి ప్రభుత్వం అనేక కుట్రలూ పంన్నుతుందని.

ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలుచుకొని ఉంటే నాటి ఓదార్పు యాత్ర జరిగేది కాదని.

జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారని ఆయన తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement